Sunday, May 19, 2024

yadigiiri

అంగరంగ వైభవంగా, మహోన్నతంగా మైసమ్మ, పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

జూన్ 3 వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు భక్తి శ్రద్దలతో కార్యక్రమాలు.. 5 వతేదీ సోమవారం ఉదయం 7-52 నిమిషాలకు మూలా నక్షత్రంలో వైభవోపేతంగా ముగిసిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట.. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, గౌలిదొడ్డిలో భక్తి శ్రద్దలతో కార్యక్రమ నిర్వహణ.. వేలాదిగా తరలివచ్చిన భక్తాదులు, స్థానిక ప్రముఖులు.. అమ్మవారి నామ స్మరణతో, మంత్రోచ్ఛరణలతో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -