Monday, May 20, 2024

wedding

పెళ్లైన మరునాడే బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు..

పెళ్లైన మరునాడు నవ వధువు బిడ్డను ప్రసవించింది. ఈ విషయం తెలిసి వరుడి కుటుంబం షాక్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రేటర్‌ నోయిడాలోని గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి సికింద్రాబాద్‌కు చెందిన మహిళతో ఈ నెల 26న పెళ్లి జరిగింది. అయితే వివాహం జరిగిన మరునాడు రాత్రి కడుపులో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -