ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి
ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేశారు..
దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది?
రిజెక్ట్ చేస్తే వాపస్ ఎందుకు ఇవ్వరు?
కేంద్ర నిధులు రూ.83 కోట్లు ఏమయ్యాయి?
ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం రేవంత్ రెడ్డి
పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు
ఈ సమస్యలపై త్వరలో కమిటీ ఏర్పాటు!
హైదరాబాద్ : భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ధరణి పోర్టల్ పై...
మద్రాసులో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు మహానటుడుగా, మహోన్నత నాయకుడిగా భావితరాలకు స్ఫూర్తిని కలిగించారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ చెన్నైలోని ఆంధ్రాక్లబ్ లో సమాలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ రామారావుగారి స్ఫూర్తితో తాను రాజకీయ రంగంలో...
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపుతున్నా మని, త్వరలో రీఫండ్ను ట్రాక్ చేసేందుకు టీటీడీ వెబ్సెట్లో ట్రాక్ర్ను పొందుపరుస్తామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ...
హైదరాబాద్ : టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై రేపట్నుంచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. పరీక్ష రెస్పాన్స్ షీట్లు వచ్చే నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ...
50 ఏళ్ళ ప్రజా జీవన సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని అటెండర్ నుంచి ఐ. ఏ.ఎస్ అధికారి వరకూ సత్కారం
సేవా భావంతో జీవితంలో ముందుకు సాగాలని పూర్వ సహచర బృందానికి సూచన
జీవితంలో ఉన్నతి కొరకు అష్ట గుణాల ప్రాధాన్యతను తెలియజేసిన శ్రీ వెంకయ్యనాయుడు
ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి, అభినందించిన పూర్వ ఉపరాష్ట్రపతి
వెంకయ్యనాయుడు జీవిత...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...