Friday, October 25, 2024
spot_img

VIshakapatnam

యువగళం సభకు అడుగడుగునా అడ్డంకులు

అయినా ప్రజలు విజయవంతం చేశారు : అచ్చన్న విశాఖపట్నం : యువగళం సభ ఫెయిల్‌ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు భారీగా తరలి వచ్చి ముగింపు సభలో మద్దతు పలికారు. ఈ సభతో వైసిపిలో వణుకు మొదలయ్యిందని...

బాపట్ల వద్ద తీరం దాటిని మిచాంగ్‌

తుఫాన్‌ ధాటికి నేలకొరిగిన చెట్లు కూలిన కరెంట్‌ స్తంభాలు..పలుచోట్ల విద్యతు అంతరాయం కొట్టుకు పోయిన గుడిసెలు..నీటమునిగిన పంటలు తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం : తుఫాన్‌ మిచాంగ్‌.. తీరం దాటింది. చీరాల, బాపట్ల మధ్య.. తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోవిూటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు...

విజయనగరం జిల్లాలో విషాదం

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొన్నది. ఏ కష్టం వచ్చిందో తెలియదుకానీ ఓ కుటుంబం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినది. ఎండీ మొహినుద్దీన్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి విశాఖపట్టణంలోని మర్రిపాలంలో ఉంటున్నారు. ఆయనకు భార్య సంషినిషా, కుమార్తె జహీదా, కుమారుడు అలీ ఉన్నారు. ఆయనకు విజయనగరం జిల్లా కొత్తవలస...

ఏపీలో నకిలీ అధికారి పట్టుబడ్డాడు …

ఏపీలోని విశాఖపట్నంలో పోలీసులు ఓ నకిలీ నేవీ అధికారిని అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేవీ కమాండర్‌ పేరుతో నిరుద్యోగులను మోసగించారు. అతడిపై విశాఖ, విజయవాడలో నాలుగు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నేవీ క్యాంటీన్‌ వద్ద అతడిని గుర్తించిన నేవీ అధికారులు పోలీసులకు...

హైదరాబాద్ ఐఐటీ విద్యార్ధి ఆత్మహత్య..

ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కార్తీక్‌ మిస్సింగ్‌.. సముద్రంలో దూకి ఆత్మహత్య కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కార్తీక్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కార్తీక్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -