విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొన్నది. ఏ కష్టం వచ్చిందో తెలియదుకానీ ఓ కుటుంబం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినది. ఎండీ మొహినుద్దీన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి విశాఖపట్టణంలోని మర్రిపాలంలో ఉంటున్నారు. ఆయనకు భార్య సంషినిషా, కుమార్తె జహీదా, కుమారుడు అలీ ఉన్నారు. ఆయనకు విజయనగరం జిల్లా కొత్తవలస...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...