Sunday, December 3, 2023

vakulabharanam

ప్రజానాయకులు స్వర్గీయ ఎస్. పాండు రంగా రావు..

వకుళాభరణం కృష్ణమోహన్ రావు.. పాండురంగారావు 22 వర్దండి కార్యక్రమం.. హైదరాబాద్ : పాతనగర ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ప్రజా నాయకుడు స్వర్గీయ ఎస్.పాండురంగా రావు అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఎస్.పాండురంగ రావు 22వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు ఛాత్రినాక మిత్ర యువజన...

అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు..

కార్యక్రమంలో పాల్గొన్న వకుళాభరణం..హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభణం కష్టామోహన్ రావు, బీసీ కమిషన్ మెంబర్ కె.కిషోర్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్...

దశాబ్ది ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిళా ఉత్పత్తుల ప్రదర్శన..

ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు.. హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :మహిళలు తలుచుకుంటే అసాధ్యాలు సుసాధ్యం చేస్తారని శిల్పారామంలోని మహిళలచే నిర్వహింపబడిన ఉత్పత్తుల ప్రదర్శన ఉత్పత్తులరుజువు చేసిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ప్రదర్శనలోని వివిధ రాష్ట్రాలకు...

‘కులగణన’ కేంద్రమే చేయాలి.. సిఫారసు చేయండి

జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం అహీర్ ను కలిసికోరిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం తెలంగాణ బీసీ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం.. దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేలా సిఫారసు చేయండి. బీహార్ - ‘పాట్నా హైకోర్టు' కులసర్వేను కూడా నిలుపుదల చేసింది.. సుప్రీo సూచించిన “త్రిబుల్ టెస్ట్” ల పూర్తికి కేంద్రమే “కులగణన”...
- Advertisement -

Latest News

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌...
- Advertisement -