తుఫాన్ ధాటికి నేలకొరిగిన చెట్లు
కూలిన కరెంట్ స్తంభాలు..పలుచోట్ల విద్యతు అంతరాయం
కొట్టుకు పోయిన గుడిసెలు..నీటమునిగిన పంటలు
తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
విశాఖపట్నం : తుఫాన్ మిచాంగ్.. తీరం దాటింది. చీరాల, బాపట్ల మధ్య.. తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోవిూటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు...
చెన్నై : మిచాంగ్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు వణుకుతోంది. తుపాన్ ధాటికి రాజధాని చెన్నై లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా చెన్నైలోని కనత్తూర్ లో కొత్తగా నిర్మించిన గోడ కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఎఫెక్ట్ రైల్వే...
ఒడిశాలోని బాలాసోర్లో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అదే ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మూడు రైళ్లు ఒకే ట్రాక్పైకి రావడం ఆందోళనకు గురి చేసింది. అదృష్టవశాత్తు...
అమరావతి : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మృతులు పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్కు చెందిన రంజనా రాయ్, తాషి షేర్పాగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ నుంచి షాలీమార్ ఎక్స్ప్రెస్లో పలాసకు వచ్చిన వీరిద్దరూ ట్రాక్పై...
విజయనగరం : విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి. వారిలో విశాఖరాయగడ ప్యాసింజర్లోని ఇద్దరు లోకో పైలట్లు , పలాస ప్యాసింజర్ గార్డు ఎంఎస్ రావు కూడా ఉన్నారు....
చంద్రబాబుకు మద్దతుగా నిరసనలకు పిలుపు
లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరుతో నిరసన
హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ
చంద్రబాబుకు మద్దతుగా కార్యక్రమం
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్ లో నల్ల టీషర్ట్ లతో ప్రయాణించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు మద్దతుదారులు. 'లెట్స్ మెట్రో...
మనుషుల కంటికి ఎల్లో, ఆరెంజ్ మెరుగ్గా కనిపిస్తాయని వెల్లడి
కొన్ని ఉదాహరణలు ప్రస్తావించిన రైల్వే మంత్రి
వందేభారత్ కొత్త రైళ్ల పై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే మంత్రి స్పందించారు. కాషాయ రంగు వేయడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శాస్త్రీయపరమైన ఆలోచనతోనే...
వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కాచిగూడ రైల్వే స్టేషన్లో కార్యక్రమంలోపాలు పంచుకున్న గవర్నర్ తమిళి సై..
దేశంలో చారిత్రక, ప్రఖ్యాత 111 నగరాలను అనుసంధానం చేసే ప్రక్రియ అన్న మంత్రి..
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్లో జెండా ఊపి...
కొన్ని రైళ్ల వేళల మార్పు..
మరమ్మత్తులు చేపట్టిన అధికారులు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్ల వేళలను మార్చారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ (12763)తో పాటు రాయలసీమ...
ఆంధ్రప్రదేశ్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం.
దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లలో ఆదాయపు పన్ను శాఖ...