నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న టి.ఎస్.ఆర్.టి.సి.
యూపీఐ డిజిటల్ ద్వారా టికెట్ జరీ..
ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో మొదలైన ప్రక్రియ..
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...