ఖమ్మం : ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేశానని, సోనియా, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్ వేశానని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ఖమ్మం ప్రజానీకం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...