Wednesday, May 15, 2024

thamilanadu

కావేరీ నదీ జలాల వివాదంలో జోక్యం చేసుకోము..

తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు.. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ ఇకపై కూడా చేపట్టాలని సూచన.. న్యూ ఢిల్లీ : కావేరీ నదీ జలాల వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీని కావేరీ వాటర్‌ రెగ్యులేషన్‌ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ), కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ (సీడబ్ల్యూఎంఏ) ఇకపై కూడా...

తమిళనాడు లో తీజ్ పండుగ..

తమిళనాడు స్టేట్ లోని నైవేలి ఎన్ ఎల్ సి ఎస్ టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున బంజారా ముద్దుబిడ్డలందరూ 45 కుటుంబాలు కలిసి తీజ్ ఉత్సవాలను 21 వ తారీకు నుండి 30 వ తారీకు చివరి రోజు తొమ్మిది రోజులు పాటు విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది మా బంజారాకు ముఖ్యమైన పండుగ...

త‌మిళ‌నాడులో ఏనుగు బీభ‌త్సం..

త‌మిళ‌నాడులో ఓ గ‌జ‌రాజు హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అరికంబ‌న్ అనే ఏనుగు .. క‌మ్‌బ‌మ్ ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించింది. ఇడుకుడిలోని చిన్న‌కెనాల్ నుంచి అది పెరియార్ టైగ‌ర్ రిజర్వ్ ఫారెస్టులోకి ప్ర‌వేశించింది. క‌మ్‌బ‌మ్ ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించిన ఆ ఏనుగు.. ఇండ్ల మ‌ధ్య ప‌రుగులు తీసింది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భయాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఆ ఘ‌ట‌న‌కు చెందిన...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -