Thursday, May 16, 2024

test match

ఉప్పల్‌లో భారత్‌ చెత్త రికార్డు..

హైదరాబాద్‌లో టీమిండియాకు తొలి ఓటమి.. ఐదేండ్ల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడిన భారత జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్డేడియం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి ద్వారా భారత్‌.. భాగ్య నగరంలో తొలిసారిగా టెస్టుమ్యాచ్‌లో...

భారత్‌ విజయఢంకా మోగించేనా?

ప్రపంచ క్రికెట్లో దిగ్గజ టీమ్స్‌ భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరగబోతోంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జనవరి 25వ తేదీ నుంచి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభ కానుంది. మ్యాచ్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్‌ క్రికెట్‌ అసొసియేషన్‌. ఉప్పల్‌లో మ్యాచ్‌ అంటే భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ. ఎందుకంటే.. ఉప్పల్‌ స్టేడియంలో ఓటమి ఎరుగని...

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ జట్టు

భారత్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఇరు జట్ల తొలి టెస్టు మ్యాచ్‌ హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఇలా ఆతిథ్య భారత్‌ ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుని అక్కడ శిక్షణ ప్రారంభించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...

ముగిసిన మూడో రోజు ఆట..

పూర్తి ఆధిపత్యం లో భారత్ జట్టు.. పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు ముందు ఏకంగా 438 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా.. వారిని ఒత్తిడిలో పడేసింది. దీనికితోడు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -