Friday, April 19, 2024

Telangana TDP

తెలంగాణ టీడీపీకి కాసాని రాజీనామా

కార్యకర్తల అభిష్టం మేరకే ఈ రాజీనామా నిర్ణయం పోటీ చేయట్లేదని కార్యకర్తలకు చెప్పలేనన్న కాసాని బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చు కోబోతున్నారని ప్రచారం భవిష్యత్తు కార్యాచరణపై రెండు రోజుల్లో నిర్ణయం హైదరాబాద్‌ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి ఆయన రిజైన్‌...

రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి

మానవ ఆక్రమ రవాణాలో తెలంగాణ ముందుంది దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు మంచిదే.. దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేంత ఘనత ఏమి సాధించారు ప్రజా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత విమర్శలు హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుతుంది . మంచిదే.. కానీ,...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర

తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ కీలకం… ప్రతి ఇంటికి ఉద్యోగం, కడుపు నిండా అన్నం.. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కోసమే నాడు బలిదానాలు. స్వరాష్ట్రం సిద్దించినా కలలు గన్న సమ సమాజం రాలేదు. ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి తయానికి నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి.. ఖజానా ఖాళీ చేసిన నియంతృత్వ పాలనకు ప్రజలు ముగింపు పలకాలి . తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు...

జూన్ 2 మూడు తీర్ల పండగ..

మూడు తీర్ల పండగ.. హీట్ పుట్టిస్తున్న తెలంగాణ రాజకీయం.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై పార్టీల మధ్య మైలేజ్ ఫైట్.. పండుగ మాట అటుంచితే క్రెడిట్ కొట్టేయాలన్నదే ఇక్కడ ప్రాధాన్యం.. రాజకీయ లబ్ది తప్ప.. ఏమున్నది గర్వకారణం.. ? అభివృద్ధి చేశారంటున్న బీ.ఆర్.ఎస్. తెలంగాణ మేమే ఇచ్చామంటున్న కాంగ్రెస్.. మేము లేకపోతే తెలంగాణ లేదంటున్న బీజేపీ.. ఏ వైపు మొగ్గు చూపాలో అర్ధం కాక తలపట్టుకుంటున్న జనాలు.. జూన్...

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఫలితాల్లో అమ్మాయిలదే హవా అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌లో 80 శాతం హైదరాబాద్‌ : తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడిరచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....

సివిల్స్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్స్‌ ర్యాంకులు సాధించిన అభ్యర్ధులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి అభినందనలు తెలియజేశారు. సివిల్స్‌ ర్యాంకును సాధించే క్రమంలో ఎన్నో వైఫల్యాలను వారు అధగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు...

ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ తెలుగుదేశం

రాష్ట్ర నూత‌న కార్య‌వ‌ర్గంలో మ‌రో 28 మందికి చోటు ఒక ఉపాధ్య‌క్షుడు, ముగ్గురు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఐదుగురు అధికార ప్ర‌తినిధులు, 8 మంది కార్య‌నిర్వాహాక కార్య‌ద‌ర్శులు ప‌ది మంది కార్య‌ద‌ర్శుల‌ నియామ‌కం చేపట్టిన కాసాని రాష్ట్ర పార్టీ చేనేత, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ విభాగాలకు అధ్యక్షుల నియామకం మ‌రో విడ‌త‌లో అర్హుల‌కు రాష్ట్ర కార్య‌వ‌ర్గ, అనుబంధ విభాగాల ప‌ద‌వులు తెలంగాణ తెలుగుదేశం అధ్య‌క్షులు...

పేదరిక నిర్మూలనే టిడిపి లక్ష్యం

ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తాం-తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది టిడిపికి పట్టం కడితే పేదరికాన్ని నిర్మూలిస్తాం వికారాబాద్ జిల్లా పరిగి తెలుగువారి ఆత్మగౌరవ సభలో టిడిపి రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ వికారాబాద్ : పేదరిక నిర్మూలనే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -