Saturday, July 27, 2024

telangana goverment

పైసా పెకో.. బిల్ లేవో..

పైసలిచ్చిన వారి బిల్లులు మాత్రమే పాసయ్యేవి అడిగినకాడికి సమర్పించుకుంటేనే పైసలొచ్చేవి లేదంటే ముప్పుతిప్పలే.. నానా కష్టాలే ఇది గత సర్కార్ హయాంలో ఆర్థిక శాఖ పరిస్థితి అప్పట్లో సూత్రదారిగా రామకృష్ణ రావు.. పాత్రదారులుగా పీఎస్ శ్రీహరి, మంగమ్మ, వినోద్, శ్యామ్ వేల కోట్లలో ప్రజాధనాన్ని లూటీ చేసిన మాయగాళ్లు నూతన ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి ట్రబుల్‌ షూటరే రాష్ట్ర ఖజానకు ట్రబుల్‌గా...

కేసీఆర్‌ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు…

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్సే జమ్మూ కాశ్మీర్‌ పిసిసి అధ్యక్షుడు వికార్‌ రసూల్‌ వార్ని మిర్యాలగూడ : పదేళ్లుగా తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన బి.ఆర్‌.ఎస్‌ సర్కార్‌ ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి కుటుంబ పాలన అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని జమ్మూ కాశ్మీర్‌ పీసీసీ అధ్యక్షుడు వికార్‌ రసూల్‌ వార్ని అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక కాంగ్రెస్‌...

నేటి నుంచే ఉపాధ్యాయ బదిలీలు..

హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్‌.. 3 నుంచి 5 నరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ.. హైదరాబాద్‌ :రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో నేటి నుంచి ప్రభుత్వం బదిలీల పక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్‌విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయదంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనుంది. తుది తీర్పునకు లోబడే టీచర్ల బదిలీలు...

ఎన్నికలు వస్తే ఆగం కావద్దు

ఆలోచించి ధీరత్వం ప్రదర్శించాలి అభివృద్ది చేస్తున్న వారినే ఆదరించాలి తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో పథకాలు పెట్టాం అభివృద్దికి కేరాఫ్‌గా తెలంగాణను నిలిపాం ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు విమర్శకులకు అభివృద్దితో సమాధానం చెప్పాం కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న కేసీఆర్‌ మెదక్‌ పర్యటనలో అభివృద్ది పనులకు శ్రీకారంహైదరాబాద్‌ : ఒకరు కరెంట్‌ విూటర్లు పెడతామంటున్నారుఉ..మరొకరు 3 గంటల కరెంట్‌ చాలంటున్నారు.....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -