ఇంద్రవెల్లి సభతో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే
ఛార్డెడ్ ఫ్లైట్లలతో తిరుగుతూ ప్రజాధనం వృదా చేస్తున్న సిఎం
ఫూలే విగ్రహం కోసం 12న ఇందిరాపార్క్ వద్ద ధర్నా
మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి
హైదరాబాద్ : రూ.500లకే గ్యాస్ పథకం ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకాగాంధీని ఆహ్వానించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ...
రేవంత్ మావాడే అంటూ బెదిరింపులకు దిగుతున్న ఎస్.ఆర్. కన్స్ ట్రక్షన్స్ సంజీవ రెడ్డి
ఇరిగేషన్ ఎన్.ఓ.సి లేకుండానే హెచ్.ఎం.డి.ఏ అనుమతులు మంజూరు చేసిన యాదగిరి రావు ..
అమీన్ పూర్ లో అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు ..
వాల్టా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు..
పెద్ద చెరువును పరిరక్షించే వారెవరు..?
అధికారుల కనుసన్నల్లో...
ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం
పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం
పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం
అలాంటి వాళ్లను ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం
అలాంటి ఆలోచన వచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి
ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్ఎస్ నేతలపై రేవంత్ నిప్పులు
ఇచ్చిన హామీల మేరకు అమలుకు కట్టుబడి ఉన్నాం
త్వరలోనే 500 కే గ్యాస్.. ప్రియాంక...
ఫిబ్రవరి 1న ముగియనున్న సర్పంచుల పదవీకాలం
ప్రత్యేక అధికారుల పాలనలోకి పంచాయతీలు
పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి రంగం సిద్ధం
రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు
ప్రభుత్వం సూచన మేరకు కలెక్టర్లు జాబితా
హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే నెలలో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం జాబితా సిద్ధం చేయాలని...
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్పీఎఫ్ పర్యవేక్షణలోనే భద్రత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయ భద్రత తిరిగి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) అధీనంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గతంగా ప్రణాళికలు రూపొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సచివాలయ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీఎస్ఎస్పీ) విభాగం పర్యవేక్షిస్తోంది. నూతన సచివాలయ భవనం ప్రారంభమైన...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...