Friday, May 17, 2024

Telangana BJP

భాగ్యనగరం గడ్డ.. నా అడ్డ అంటున్న లేడీసింగం

అన్ని వర్గాల ప్రజలను భాష యాసలతో ఆకట్టుకుంటు ప్రచారం అసద్‌కు, అక్బర్‌కు ముచ్చేచెమటలు పట్టిస్తున్న వీరనారి ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా బిజెపి స్టాటజీ ఓటమి ఎరుగని ఎంఐఎంకు మాధవీ లత సవాల్‌ అంతుచిక్కని వ్యూహాలతో పాతబస్తీలో బిజెపి పాగా..! బిజెపి దెబ్బకు తొలిసారి ప్రచారం చేస్తున్న ఎంఐఎం భాగ్యనగర్‌ గడ్డ నా అడ్డా అంటూ లోక్‌ సభ ఎన్నికల బరిలోకి దింపిన...

బిఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలి

దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది కేసీఆర్ కుటుంబంతో సహా బీఆర్ఎస్ నేతలందరూ అవినీతిపరులు బిజెపి తోనే సుస్థిర పాలన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ : ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని లేకపోతే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని...

కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్..

రైతులకు రూ. 10 వేలు సాయం ఇవ్వలేదు.. పంటల భీమా పథకం అమలుచేయడం లేదు.. కేంద్ర వివిధ శాఖల అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు.. 10 ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలను కేంద్రం పంపించింది.. కేసీఆర్ కి, కేటీఆర్ కి చిత్తశుద్ధి లేదు : కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు....

బిఆర్ఎస్ దేశంలోనే ఫెయిల్యూర్ గవర్నమెంట్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రేసును ఏర్పడిన తరువాత ప్రజలను మోసం చేసింది బీజేపీ కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేస్తుంది తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి 90 సీట్లు మేమె గెలుస్తున్నాం ప్రజలకు మెరుగయిన పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యం ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో బీజేపీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -