Friday, May 17, 2024

telanga assembly

చిలిపిచేడ్‌లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌..

చిలిపిచేడ్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చిలిపి చేడ్‌ మండలంలో ప్రశాంతంగా ముగిశాయి.మండలంలో 87 శాతం ఓట్లు పోల్‌ అయినట్లు అధికారులు తెలిపారు. చిట్కుల్‌ గ్రామంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం మహిళా ఓటర్లను,చూపరులను ఆకర్షింప చేసింది.ఓటు వేయడానికి వచ్చిన మహిళలకు బొట్టు పెట్టి,పూలతో స్వాగతం పలికారు.తెలంగాణ సంస్కృతిలో బోనాలను...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -