విద్యార్థులతో కలిసి నాస్టా చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్..
శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన పథకం..
అల్పాహార పథకం ప్రారంభించిన తొలి రాష్ట్రం తమిళనాడు..
చిన్నారులకు ఆకలి బాధ లేకుండా చేయాలన్నదే ఉద్దేశ్యం..
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తాం : స్టాలిన్..
చెన్నై : తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఈ పథకాన్ని...
కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు..
తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్థిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లి ఆలనాపాలనా పట్టించుకోని ఓ కుమార్తె ఆస్థి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది. తిరుపుర్ జిల్లా ఉడుమలై పేట్కు చెందిన రాజమ్మాళ్...
ఏకకాలంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి,ఆయన కుమారుడి నివాసాలపై దాడులు..
లెక్కల్లో చూపించని రూ. 71 లక్షలు,రూ. 10 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం..
రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు : స్టాలిన్..
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు...
సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తూ ఆదేశాలు..
గవర్నర్ నిర్ణయంపై స్టాలిన్ ప్రభుత్వం గుస్సా..
తన సొంత నిర్ణయాలతో ఒక మంత్రిని తొలగించే హక్కు లేదు..
ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టులో సవాలు చేసే యోచనలో ప్రభుత్వం..
ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న మంత్రి సెంథిల్..
చెన్నై, 29 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తమిళనాడు...
తమిళనాడు విద్యుత్తు శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ తో పాటు మరికొంత మంది ఇండ్లల్లో సోమవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ కేసులో ఆ సోదాలు జరిగాయి. సెక్రటేరియేట్లో ఉన్న మంత్రి బాలాజీ ఆఫీసు రూమ్లోనూ తనిఖీలు చేపట్టారు. గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్న బాలాజీపై జాబ్స్ స్కామ్ ఆరోపణలు...
ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్ ట్రుడో ఒక...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...