Tuesday, May 21, 2024

t20 match

నీ నుంచి కావాల్సింది బ్యాటింగ్‌ కాదు.. బౌలింగ్‌

అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు శివమ్‌ దూబే హైలెట్‌ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్‌ ల్లో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా.. మ్యాచ్‌ని ముగించిన తీరు, స్పిన్నర్లపై స్ట్రోక్‌లు కొట్టిన తీరు.. మేనేజ్‌మెంట్‌ను తెగ అట్రాక్ట్‌ చేశాయి. అయితే.. ఈ ఫర్మార్మెన్స్‌ టీ20 ప్రపంచ...

ఆఫ్గాన్‌ సిరీస్‌ కి ‘టీ 20 కెప్టెన్‌’ రోహిత్‌ శర్మ!

కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఒక సరికొత్త అవకాశం మళ్లీ తలుపు తట్టేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే 2024లో ఆఫ్గానిస్తాన్‌ తో ప్రారంభమయ్యే టీ 20 సిరీస్‌ కి హార్దిక్‌ పాండ్యా దూరమయ్యేలా ఉన్నాడు. అతనింకా గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ప్రస్తుతం టీ 20 తాత్కాలిక కెప్టెన్‌ గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా గాయంతో...

టీ20 ప్రపంచకప్‌ 2024 నుంచి కోహ్లీ ఔట్‌..?

క్రికెట్‌ అభిమానుల దృష్టి ప్రస్తుతం మరో ఆరు నెలల్లో జరగనున్న 2024 టీ20 ప్రపంచకప్‌ పై పడింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో ఆఖరి మెట్టు పై బోల్తా పడిన టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైన కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసే పనిలో...

6 బంతుల్లో 17 ర‌న్స్ …

న్యూఢిల్లీ : ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్‌లో రింకూ సింగ్‌ స్టార్ ప్లేయ‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇండియా జ‌ట్టు త‌ర‌పున టీ20ల్లో ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఫినిషింగ్‌లో బ‌ల‌మైన షాట్ల‌తో అల‌రిస్తున్న రింకూ సింగ్.. యూపీలో జ‌రుగుతున్న టీ20 లీగ్‌లోనూ దుమ్మురేపాడు. మీర‌ట్ మావ‌రిక్స్ త‌ర‌పున ఆడిన అత‌ను.. కాశీ రుద్రాస్ జ‌ట్టుపై...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -