Saturday, July 27, 2024

suryapet

ధరణి మాఫియా పాత్రధారి కేసీఆర్.. సూత్రధారి సోమేశ్ కుమార్.

కాల్వలు తవ్వి నీళ్లు ఇచ్చిందే కాంగ్రెస్, కేసీఆర్ నీళ్లంటూ దుష్ప్రచారం. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు 10 ఏళ్ళు అయిన పూర్తి కాలేదు. ఈ రాష్ట్రం సీఎం కెసిఆర్ చేతుల్లో నలిగిపోతుంది. వందల ఎకరాల భూమి అమ్ముకొని ప్రజలకు సేవ చేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులది. పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టిన చరిత్ర బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులది. నీళ్లు తీసుకురాలేదు, పవర్...

బోధ వేణుగోపాల్ రెడ్డికి డాక్టరేట్..

హైదరాబాద్, సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలo, పోనుగొడు గ్రామానికి చెందిన బోధ వేణుగోపాల్ రెడ్డికి కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ (కే ఎల్ యూనివర్సిటీ) వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. కే ఎల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ డా : ఏ. సృజన, డా : కే.నరసింహరాజు ల పర్యవేక్షణలో "ట్రాన్స్ ఫార్మర్ రహిత జనరేటర్...

అర్చకుల భృతి రూ. 10 వేలకు పెంపు..

వెల్లడించిన సీఎం కేసీఆర్.. గోపనపల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభం.. వేదపండితులకు భృతి రూ. 2,500 నుంచిరూ. 5 వేలకు పెంపు.. అర్హత వయసు 75 నుంచి 65 ఏళ్లకు తగ్గింపు.. బ్రాహ్మణులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత : సీఎం కేసీఆర్.. ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద అర్చకులకు భృతి రూ.10 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -