Friday, May 17, 2024

sukhdev singh

సుఖ్దేవ్‌ సింగ్‌ హత్యకు నిరసనగా నేడు రాజస్ధాన్‌ బంద్‌కు పిలుపు

జైపూర్‌ : రాష్ట్రీయ రాజ్‌పుట్‌ కర్ణి సేన చీఫ్‌ సుఖ్దేవ్‌ సింగ్‌ హత్యకు నిరసనగా కర్ణిసేన, ఇతర గ్రూపులు బుధవారం రాజస్ధాన్‌ బంద్‌కు పిలుపు ఇచ్చింది. బంద్‌ పిలుపులో భాగంగా కర్ణి సేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. సుఖ్ధేవ్‌ సింగ్‌ హత్యోదంతంపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణి సేన కార్యకర్తలు డిమాండ్‌...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -