Wednesday, May 15, 2024

sreevaaru

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు..

కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నిండిపోయిన 31 కంపార్టుమెంట్లు.. నేటి హుండీ ఆదాయం దాదాపు రూ. 3.5 కోట్లు..కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరిలోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 75,229 మంది భక్తులు దర్శించుకోగా 35,618...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -