Sunday, May 19, 2024

special busses

కార్తిక మాసం వేళ శివ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ : పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్టా ల్లోని పుణ్యక్షేత్రాలకు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధప్రదలో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలలోని పంచారామ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి...

దసరా సంధర్బంగా ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్..

దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఈసారి ఆ బస్సుల్లో అధిక ఛార్జీలు ఉండవు అంతేకాదు రాయితీని కూడా ప్రకటించారు దసరా రద్దీ ఉంటుందనే అంచనాలతో ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ఈసారి 5500 బస్సుల్ని అందబాటులోకి తెస్తోంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బస్సుల్లో ఛార్జీలను పెంచబోమని తెలిపింది. అంతేకాదు మరో బంరాఫర్ ప్రకటించింది. అంతేకాదు ప్రతి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -