ఎవరైనా అలాచేస్తే చర్యలు తీసుకుంటాం
ఎంపీలను హెచ్చరించిన స్పీకర్ ఓంబిర్లా
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : లోక్సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని.. సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డులు సరికాదన్నారు. ఇది పార్లమెంట్రీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ ఎవరైనా ప్లకార్డులు తీసుకొస్తే మాత్రం.....