మేడిగడ్డ ఘటనపై ఎలాంటి కుట్ర కోణం లేదు..
ముందు కూడా ఎలాంటి అల్లర్లు జరిగే అవకాశం లేదు..
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం బ్యారేజీని పరిశీలించింది..
విచారణ జరిపి ప్రకటన విడుదల చేసిన ఎస్.ఫై. కిరణ్ ఖరే..
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్...
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కె. నరసింహ..
మహబూబ్ నగర్ : నేరస్తులకు శిక్ష పడటానికి, పిపి/ఏపిపీ, కోర్టు లైసెన్ ఆఫీసర్స్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా ఎస్.పి కె.నరసింహ మాట్లాడారు.కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...