ఏ ఎస్సై సహా మరో ముగ్గురు మృతి..
కాల్పులు జరిపిన ఆర్.పీ.ఎఫ్. కానిస్టేబుల్ చేతన్..
నిందితున్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది..
జైపూర్ ముంబై ఎక్స్ప్రెస్ రైలులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏం జరిగిందో ఏమో కానీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ పాల్ఘర్ స్టేషన్ దాటిన...
వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కంటే ఎక్కువగా అలసిపోతున్నాడు చిరంజీవి. ఒక సినిమా మొదలు పెట్టాడు అంటే పూర్తయ్యే వరకు బ్రేక్ తీసుకోవడం మెగాస్టార్కు అలవాటు లేదు. ఈయనది మొత్తం ఓల్డ్ స్కూల్. ఒకసారి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేయాల్సిందే అంటాడు. వీలైనంత తక్కువ పని రోజుల్లో సినిమా పూర్తి...
బాహుబలితో ప్రభాస్ క్రేజ్, మార్కెట్ ఓ రేంజ్కు వెళ్లిపోయిందన్న మాట వాస్తవం. ప్రభాస్తో సినిమా చేయాలంటే వందల కోట్లల్లో బడ్జెట్ను ప్లాన్ చేసుకుంటున్నారు. అదే స్థాయిలో ఆయన సినిమాలు కలెక్షన్లు కూడా సాధిస్తుంటాయి. ఇక ప్రభాస్ ఫ్లాప్ సినిమాలు సైతం వందల కోట్లల్లో వసూళ్లు రాబడుతుంటాయి. సాహో, రాధేశ్యామ్ వంటి ఫ్లాపులు కూడా అదిరిపోయే...