Saturday, July 27, 2024

shooting

సిద్దిపేట జిల్లాలో దారుణం

గన్‌తో భార్యా పిల్లలను కాల్చి తానూ ఆత్మహత్య కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆకుల నరేశ్‌ దురాగతం ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిద్ధిపేట : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో శుక్రవారం దారుణం జరిగింది. కలెక్టర్‌ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్యాపిల్లలను కాల్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. గన్‌మెన్‌ నరేశ్‌ తన...

ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభం..

ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కనున్న సినిమా.. హైదరాబాద్ : తిరువీర్, ఫరియా అబ్దుల్లా, కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్...

ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం..

ఏ ఎస్సై సహా మరో ముగ్గురు మృతి.. కాల్పులు జరిపిన ఆర్.పీ.ఎఫ్. కానిస్టేబుల్ చేతన్.. నిందితున్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.. జైపూర్‌ ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏం జరిగిందో ఏమో కానీ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ పాల్ఘర్‌ స్టేషన్‌ దాటిన...

నో కాంప్రమైజ్ అంటున్న మెగాస్టార్..

వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కంటే ఎక్కువగా అలసిపోతున్నాడు చిరంజీవి. ఒక సినిమా మొదలు పెట్టాడు అంటే పూర్తయ్యే వరకు బ్రేక్ తీసుకోవడం మెగాస్టార్‌కు అలవాటు లేదు. ఈయనది మొత్తం ఓల్డ్ స్కూల్. ఒకసారి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేయాల్సిందే అంటాడు. వీలైనంత తక్కువ పని రోజుల్లో సినిమా పూర్తి...

అదిరిపోతున్న ఆదిపురుష్‌ సినిమా బిజినెస్‌..

బాహుబలితో ప్రభాస్‌ క్రేజ్‌, మార్కెట్‌ ఓ రేంజ్‌కు వెళ్లిపోయిందన్న మాట వాస్తవం. ప్రభాస్‌తో సినిమా చేయాలంటే వందల కోట్లల్లో బడ్జెట్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారు. అదే స్థాయిలో ఆయన సినిమాలు కలెక్షన్‌లు కూడా సాధిస్తుంటాయి. ఇక ప్రభాస్‌ ఫ్లాప్‌ సినిమాలు సైతం వందల కోట్లల్లో వసూళ్లు రాబడుతుంటాయి. సాహో, రాధేశ్యామ్‌ వంటి ఫ్లాపులు కూడా అదిరిపోయే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -