శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలం మియాపూర్ లోని సర్వే నెంబర్ 100,101లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ భూమి కబ్జాపై ఆర్డీవో చర్యలు తీసుకోవాలని ఆదాబ్ లో ఆదివారం ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం రాజేంద్ర నగర్ ఆర్డీవో ఆదేశాల మేరకు...
శేరిలింగంపల్లిలో పంపకాలు షురూ..!
డబ్బులు వద్దంటే ఇతర తాయిలాలు
ఎంపిక చేయబడ్డ అభ్యర్థుల చేత డబ్బుల పంపిణీ..
బూత్ల వారీగా టార్గెట్లు ఫిక్స్
చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న.. అధికార యంత్రాంగం..
శేరిలింగంపల్లి : ప్రచారం అంతిమ గడియలకు చేరుకున్న వేళ శేరిలింగంపల్లి సెగ్మెంట్లో డబ్బుల పంపిణీ షురూవైంది. అన్ని పార్టీలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విచ్చల విడిగా డబ్బుల పంపిణి కార్యక్రమానికి శ్రీకారం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...