కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన..
ఎంతో మేధోమధనం అనంతరం నిర్ణయం..
పక్కా వ్యూహంతో అభ్యర్థుల ప్రకటన..
సమతుల్యత పాటించిన కాంగ్రెస్ అధిష్టానం..
ఈసీఈ ముందు లిస్ట్ ను పెట్టిన కేసీ వేణుగోపాల్..
పార్టీలో చేరికలు దాదాపు ఖరారు..
60 స్థానాలకు బదులు 45 మందితో రెండో జాబితా..
న్యూ ఢిల్లీ : కొంత ఆలస్యమైనా.. ఎంతో మేధోమధనం జరిగిన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో...
మొదటి లిస్ట్ ప్రకటించిన అధికార కాంగ్రెస్ పార్టీ..
న్యూ ఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం భారతీయ జనతా పార్టీ రెండవ జాబితాను ప్రకటించింది. అలాగే ఆ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ తన మొదటి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 33 మంది పేర్లను ప్రకటించారు....
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...