Sunday, May 19, 2024

S. Venkatrao

చెవిటి, మూగ, అంధుల ఓటు హక్కు పై ప్రత్యేక తర్ఫీదు

శిక్షణా కేంద్రాలలో మౌఖిక వసతులు కల్పించాలి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ సూర్యాపేట : జిల్లాలో అర్హులైన చెవిటి, మూగ అంధులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో చెవిటి, మూగ అంధులు...

సోషల్‌ మీడియా ప్రచారంపై గట్టి నిఘా

సోషల్‌ మీడియా ట్రాకింగ్‌ కేంద్రం ప్రారంభం. ఎం.సి ఎం.సి నుండి అనుమతులు తీసుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌. సూర్యాపేట : జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు, వార్తలపై గట్టి నిఘా పెంచామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు.మంగళ వారం కలెక్టరేట్‌ నందు జి-3 రూమ్‌...

సోషల్‌ మీడియా పై గట్టి నిఘా..

బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి.. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌.. సూర్యాపేట : రాష్ట్ర శాసన సభ ఎన్నికలను నేపథ్యంలో కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌, బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ మానిటరింగ్‌ సెల్‌ లను (ఎం.సీ.ఎం.సీ)ను ఎస్పీ రాహుల్‌ హెగ్డే , అదనపు యస్‌.పి నాగేశ్వర...

టెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌సూర్యాపేట : జిల్లాలో నిర్వహించే టెట్‌ పరీక్షను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ యస్‌.వెంకట్రావ్‌ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో,ఈ నెల 15 న టెట్‌ పరీక్ష నిర్వహణ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్‌. ప్రియాంక,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -