Tuesday, May 14, 2024

Revanth readdy

అధికారంలోకి రాగానే కులగణన

ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం కేసీఆర్‌ రూ.లక్ష కోట్లను దోచుకున్నారు వెనకుండి బీఆర్‌ఎస్‌ను బీజేపీ నడిపిస్తుంది అవినీతి తెలంగాణలో ఎక్కడికెళ్లినా కనిపిస్తోంది ఒకే కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదు ఈసారి ప్రజా సర్కారు రావడం ఖాయం వరంగల్‌ ప్రచారంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ హైదరాబాద్‌ : ముందుగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను.. ఆ తర్వాత దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించటమే కాంగ్రెస్‌ లక్ష్యమని...

అభ్యర్థుల కోసం సర్వే

కాంగ్రెస్‌ టిక్కెట్‌ కావాలా.. దరఖాస్తు చేసుకోండి దరఖాస్తుకు నిర్ణీత రుసుము ఖరారు 25 వరకు దరఖాస్తుల స్వీకరణ పీసీసీ చీఫ్‌ అయినా దరఖాస్తు చేసుకోవాల్సిందే దరఖాస్తు నమూనాను విడుదల చేసిన రేవంత్‌ రుసుమును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగం హైదరాబాద్‌ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పక్రియను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రారంభించింది. శుక్రవారం నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీపీసీసీ...

రేవంత్ రెడ్డి పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి..

బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్హైదరాబాద్ : ఎంపీ రాహుల్ గాంధీ భారతదేశం అంతటా 'నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్' గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న విద్వేష రాజకీయాలకు రాహుల్ గాంధీ , ఏఐసీసీ నిస్సందేహంగా మద్దతు ఇస్తున్నాయి. అధికారంలోకి వస్తే పోలీసులను...

ముగ్గురే కీలకం..

స్వాతంత్య్ర ఉద్యమ ఫలాల్లో వీరిదే ప్రధాన పాత్ర.. గాంధీ,అంబేడ్కర్‌, నెహ్రూల వల్లనే దేశానికి పేరు.. ఇందిరా, రాజీవ్‌ ల దూరదృష్టి దేశానికి ఆదర్శం.. గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్‌ : అహింసా మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -