Saturday, May 11, 2024

released

యాక్షన్ రొమాన్స్ అద్భుతంగా పండించిన చార్మింగ్ హీరో సన్నీ కునాల్..

ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరో సన్నీ కునాల్ కుప్రేక్షకులు నీరాజనం పట్టారు. మొదటి సినిమాతోనే… అద్భుతమైన నటనతో, రోమాంచితమైన ఫైట్స్ తో, ఆకట్టుకునే అందంతో, ఆరడుగులతో, సిక్స్ ప్యాక్ తో.. యంగ్ హీరో సన్నీ కునాల్ ప్రేక్షకుల జేజేలు అందుకున్నాడు. హైదరాబాద్ : ఈ సందర్భంగా సన్నీ కునాల్ అభిమానులు ప్రదర్శన అనంతరం అతనిని ఘనంగా సన్మానించి...

దళిత బహుజన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యాని ఫెస్టో విడుదల..

విడుదల చేసిన జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్… హైదరాబాద్ : మంగళవారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని డీబీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా దళిత జాతులను..SC. ST. BC ల వర్గం నుండి సీఎం పదవిని సాధించడం. 2.ప్రజలందరికి విద్యా. వైద్యం ఉచితO.గా అందచేయడం జరుగుతుంది. 3.ఇండియా దేశ రాజ్యాంగం....

క్లాస్ హీరోగా మాస్ హీరోగా సన్నీ కునాల్ కు మంచి భవిష్యత్తు ఉంది..

కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి. తాతలోని సుగుణాన్ని, తండ్రిలోని సాహితీ సంపదను.. తన కెరీర్ కు మార్గగామిగా మలుచుకున్న యువహీరో.. వరుసగా సినిమాలు అందిపుచ్చుకుంటున్న హీరో సన్నీ కునాల్ కు.. మాస్ హీరోగా, క్లాస్ హీరోగా మంచి ఫ్యూచర్ ఉంది అని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. సన్నీ కునాల్...

బరోడా బీ.ఎన్.పీ పారిబాస్ ఎం.ఎఫ్. బరోడా బీ.ఎన్.పీ పరిబాస్ స్మాల్ క్యాప్ ఫండ్‌ ప్రారంభం..

ఓపెన్ - ఎండ్ ఈక్విటీ పథకం ప్రధానంగా స్మాల్-క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి.. ఎన్.ఎఫ్.ఓ. అక్టోబర్ 06, 2023న తెరవబడుతుంది. అక్టోబర్ 20, 2023న ముగుస్తుంది.. స్మాల్-క్యాప్ కంపెనీల యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియో నుండి దీర్ఘకాలికమూలధన ప్రశంసలను రూపొందించాలని పథకం ఉద్దేశించింది.. హైదరాబాద్ : బరోడా బీ.ఎన్.పీ. పరిబాస్ మ్యూచువల్ ఫండ్ బరోడా బీ.ఎన్.పీ. పారిబాస్ స్మాల్ క్యాప్ ఫండ్‌ను...

బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా..

(మొదటి లిస్ట్ లో 20 మందికి అభ్యర్థులకు చోటు) తొలి జాబితాలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్‭పీ పేరు ఆయన పోటీపై గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం విడుదల...

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల..

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపరీక్ష ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగంలో 76.32 శాతం, వ్యవసాయ కోర్సుల్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షకు 3,38,739 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.....
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -