సూత్రధారులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మొయినాబాద్ తహశీల్దార్
హైదరాబాద్ : అసైనీ భూములంటేనే అత్యంత పేదలకు కేటాయించబడ్డవి. కాయ కష్టం చేసుకొని కల్గిన కాడికి కలో గంజో తాగి బతికే బతుకు జీవులకు గత కాంగ్రెస్ సర్కార్ల జామనాలో ఇచ్చిన ల్యాండ్స్. దివంగత ప్రధాని ఇందిరమ్మ, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో ఇచ్చిన ఈ భూములను నమ్ముకొని.....
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...