సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణప్రతిష్ట జరగనుంది. వేద పండితులు, సాధువుల సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:20 నుంచి ఒంటి గంట మధ్య ‘అభిజిత్ లగ్నం’లో ఈ వేడుక జరగనుంది. ఈ ప్రాణప్రతిష్టకు దివ్య ముహూర్తం...
జగదాభి రామునికి నేడే పట్టాభిషేకం సర్వాంగ సుందరంగా సిద్ధమైన అయోధ్య నగరం
ఓవైపు రామ నామ స్మరణ.. మరోవైపు పటిష్ఠ బందోబస్తు..
రామ మందిర ప్రారంభోత్సవం- ఏర్పాట్లు పూర్తి..
రామమందిర ప్రారంభోత్సవంతో పాటు
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం..
వేడుకలకు హాజరుకానున్న లక్షలాది భక్తులు
అనంతరం ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ
రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు,...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...