Thursday, May 16, 2024

Rajbhavan

గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం..

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించిన ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్‌లో చేరిన దాసోజు శ్రవణ్ హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కేసీఆర్ సర్కారు.. దాసోజు...

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే..

ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై వేదికను పంచుకున్న సీఎం కేసీఆర్.. 13 నెలల తర్వాత రాజ్‌ భవన్‌కు వచ్చిన సీఎం..హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్‌...

బిల్లులన్నీ ఆమోదిస్తాం

పెండిగ్‌ బిల్లులపై వివరణ ఇచ్చిన రాజ్‌ భవన్‌.. రెండు సెషన్స్‌ అసెంబ్లీ సమావేశాల్లో 11 బిల్లులు ఇప్పటికే మూడు బిల్లులు ఆమోదించామని స్పష్టం మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు.. మిగిలిన బిల్లులు మరో ఐదు రోజుల్లో ఆమోదిస్తామని సమాచారం హైదరాబాద్‌ : రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రగతి భవన్‌, రాజ్‌భవన్‌ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పెండిరగ్‌ బిల్లుల...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -