ఎస్.ఓ.టి. ఎల్.బీ. నగర్, కుషాయిగూడ పోలీసులతో కలిపి ఆపరేషన్..
హైదరాబాద్ : ఎస్.ఓ.టి. ఎల్.బీ. నగర్ బృందం.. కుషాయిగూడ పోలీసులతో కలిసి, రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్కు హెరాయిన్ డ్రగ్ను రవాణా చేసి, అవసరమైన వినియోగదారులకు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.. వారి వద్ద నుండి దాదాపు (100) గ్రాముల హెరాయిన్...
మొదటి లిస్ట్ ప్రకటించిన అధికార కాంగ్రెస్ పార్టీ..
న్యూ ఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం భారతీయ జనతా పార్టీ రెండవ జాబితాను ప్రకటించింది. అలాగే ఆ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ తన మొదటి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 33 మంది పేర్లను ప్రకటించారు....
ముఖ్యమంత్రి పదవిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు..
నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక..
నవంబరు 25 రాజస్థాన్లో శాసనసభ ఎన్నికల పోలింగ్..
వరుసగా రెండోసారి అధికారం కోసం కాంగ్రెస్ ప్రయత్నం..
రెండు పార్టీలకు తలనొప్పిగా మారిన ఆధిపత్య పోరు..
జైపూర్ : తనను ముఖ్యమంత్రి పదవి ఎప్పటికీ వదిలిపెట్టదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...