Saturday, July 27, 2024

police commissioner

వెట్టి చాకిరీకి స్థానం లేదు

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు: సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ సంతోషంగా చదువుకుంటూ ఆట పాటలతో సాగాల్సిన పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ పిలుపునిచ్చారు. శుక్రవారం నెరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ పదవ సమన్వయ సమావేశం...

గతేడాదికన్నా 2శాతం పెరిగిన నేరాలు

హత్యలు తగ్గినా..పెరిగిన స్థిరాస్థి కేసులు మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు రాత్రి 1గంట వరకే న్యూఇయర్‌ వేడుకుల తాగి దొరికితే డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు నమోదు పబ్బులకు తిరిగి అనుమతించే ప్రసక్తి లేదు డ్రగ్స్‌ వినయోగంపై ఉక్కుపాదం మోపుతున్నాం నగర్‌ క్రైమ్‌పై వార్షిక నివేదిక విడుదల చేసిన సిపి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ : 2022తో పోలిస్తే ఈ ఏడాది 2 శాతం నేరాలు పెరిగాయని హైదరాబాద్‌...

హైదరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్‌ మాన్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్‌ మాన్‌ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్‌ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. ఇందులో తెలంగాణలో...

ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

పోలీస్‌ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచండి పోలీస్‌ స్టేషన్‌ను శుభ్రంగా ఉంచండి పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ తల్లాడ కల్లూరు పోలీస్‌ స్టేషన్‌లు ఆకస్మిక సందర్శన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన వారియర్‌తల్లాడ : ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై పోలీస్‌ సిబ్బంది తక్షణమే స్పందించి వారికి సత్వర పరిష్కారం చూపించాలని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు....

అసాంఘిక కార్యకాలపాల నియంత్రణపై దృష్టి

అక్రమ రవాణా కట్టడికి చెక్‌ పోస్ట్‌ల ఏర్పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా అవగాహనా కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక పర్యవేక్షణ చోరీ సొత్తు రికవరీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ఖమ్మం :నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని పోలీస్‌ కమిషనర్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -