భారీగా నమోదైన ఓట్ల సంకేతమేది…
హ్యాట్రిక్ కు బ్రేకులు పడినట్లేనా….?
మఖ్తల్ బ్యాలెట్ పోరుపై స్పెషల్ స్టోరీ…
మఖ్తల్ : మఖ్తల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మఖ్తల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,42,254 మందికాగా…1,86,860 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో 1,64,409 మంది ఓటేశారు. ఈసారి మఖ్తల్ నియోజకవర్గంలో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...