గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది 'మహాన్యూస్'. అయితే, ఒకటిన్నర దశాబ్దంగా తెలుగు వార్తా రంగంలో 'మహా గ్రూప్' కొనసాగిస్తున్న మహా ప్రస్థానాన్ని… ఇప్పుడు వినోద రంగానికి కూడా విస్తరించింది. మహా న్యూస్ అధినేత మారెళ్ల వంశీ 'మహా మ్యాక్స్' పేరుతో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని...
తెలంగాణలో ఈసారి పోటీ చేయాల్సిందేనన్న నేతలు
పోటీ చేయకపోతే చేతులారా పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నట్టేనని స్పష్టీకరణ
క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం చేసుకోగలనన్న పవన్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్...
పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు.. బండ్ల గణేష్ భావోద్వేగ స్పందన
పవన్ గురించి జగన్ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారన్న బండ్ల గణేశ్
జనం కోసం నిస్వార్థంగా కష్టపడుతున్నారని చెప్పిన గణేశ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిన్నటి సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ మండిపడ్డారు. నిన్నటి నుంచి...
సీఎం జగన్ కామెంట్స్తో రేగిన కాక
కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
అమరావతి : కురుక్షేత్ర యుద్ధం.. కౌరవులు.. పాండవులు.. ఇదే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్టాపిక్గా మారిన రాజకీయం.. రాబోయే ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణించిన సీఎం జగన్ కామెంట్స్తో ఈ కాక రేగింది. ఆయనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జిల్లా...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు శుభవార్త
గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించిన ఈసీ
హర్షం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి శుభవార్త అందింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తగా గాజు గ్లాసును కేటాయించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కిందటిసారి ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు...
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పనిచేస్తాయి
జగన్ అరాచకాలను డీజీపీ, చీప్ సెక్రటరీ, అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని సూచన : పవన్కల్యాణ్
రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ములాఖత్ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ ఈ రోజే...
అమరావతి : తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ములాఖత్ అయ్యేందుకు జైలు అధికారుల నుంచి అనుమతిలభించింది. అయితే, చంద్రబాబు, పవన్ మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ...