Sunday, May 19, 2024

pathanjali

పతంజలి శాస్త్రికి పవన్‌ అభినందనలు

అమరావతి : కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికైన రచయిత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఆయన రాసిన ’రామేశ్వరం కాకులు…’ అనే కథా సంపుటానికి ఈ పురస్కారం దక్కడం ముదావహమన్నారు. రచయితగానే కాకుండా పర్యావరణవేత్తగా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -