టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ పరశురాం, విజయ్ దేవరకొండ. గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతా అనుకున్నట్టుగానే విజయ్-పరశురాం రెండో సినిమా నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంఛ్ అయింది. ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరా...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...