Thursday, May 2, 2024

Panjab

పంజాబ్‌ను వణికించిన భూకంపం

చండీగఢ్‌ : పంజాబ్‌లోని రూప్‌నగర్‌ బుధవారం వేకువ జామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రతతో 1.13 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది. రూప్‌నగర్‌లో భూమికి పది కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు...

క్రికెట్ కింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు..

మాఫియాతో ప్రభుత్వం చేతులు కలిపింది.. వ్యవస్థను మార్చుకోవడం ఆప్ కి వెన్నతోపెట్టిన విద్య.. ముఖ్యమంత్రికి జనం బాధలు పట్టడం లేదు.. అమృత్ సర్ : పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అనేక సమస్యలపై ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు....

పంజాబ్ లో మిలిటరీ కాంటీన్లో మెస్ వర్కర్ దాడి … పోలీస్ అధికారికి గాయాలు..

మెస్ వ‌ర్క‌ర్ దాడిలో ఎయిర్ ఫోర్స్ అధికారికి గాయాలు పంజాబ్‌లోని ప‌ఠాన్‌కోట్ మిల‌ట‌రీ బేస్‌లో క్యాంటిన్ వ‌ర్క‌ర్ దాడి చేయ‌డంతో ఎయిర్ ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) అధికారి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.చండీఘ‌ఢ్ : పంజాబ్‌లోని ప‌ఠాన్‌కోట్ మిల‌ట‌రీ బేస్‌లో క్యాంటిన్ వ‌ర్క‌ర్ దాడి చేయ‌డంతో ఎయిర్ ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) అధికారి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప‌ఠాన్‌కోట్...

వరద గుప్పిట్లో ఉత్తరాది

వర్షాల కారణంగా 22 మంది మృతి భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం హిమాచల్‌లో పొంగి ప్రవహిస్తున్న బియాస్‌ నది మనాలిలో వరద భీభత్సంతో పర్యాటకుల ఆందోళన డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నిలిచిపోతున్న నీరు అసాధారణ వర్షాలను తట్టుకునే పరిస్థితి లేదు ప్రజల విమర్శలపై సీఎం కేజ్రీవాల్‌ సమాధానం న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌,...
- Advertisement -

Latest News

అరకొర గుడ్డలు.. ఆగమౌతున్నారు బిడ్డలు

నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...
- Advertisement -