జిల్లాలో పర్యటించిన మంత్రులు
ఘనస్వాగతం పలికిన పార్టీశ్రేణులు
పాల్వంచ (ఆదాబ్ హైదరాబాద్): డిప్యూటీ సిఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు పదవీ బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆదివారం మంత్రులకు జిల్లాలో అడుగడుగునా కాంగ్రెస్, సిపిఐ, తెలుగు దేశం, వైఎస్ఆర్టిపి శ్రేణులు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. పాల్వంచ...
హెచ్ఎం, వార్డెన్పై ఆగ్రహం వ్యక్తచేసిన పీఓ
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
హెచ్డబ్బ్యుఓకు షోకాజ్ నోటీసు
పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : పిఓ ప్రతీక్జైన్
పాల్వంచ : పాల్వంచలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమపాఠశాలలో విద్యార్థులకు ఆరుబయట భోజనాలు పెట్టడం చూసి ఐటిడిఎ పిఓ ప్రతీక్జైన్ హెచ్ఎం, వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం...
పాల్వంచ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో నెలకొన్న దుస్థితి..
పాల్వంచ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో మహిళా వార్డెన్ భర్త తరచూ వసతి గృహంలోనే ఉంటూ నిబంధనలను ఉల్లంగించడమే కాకుండా.. విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ పత్రికలో వచ్చిన విషయాలను పరిశీలన చేసేందుకు వెళ్లిన అధికారులు విషయాలను తప్పుదారి పట్టిస్తూ.. వాస్తవాలను...
ప్రజల గొంతెండుతున్నా పట్టించుకోనిపాలనాయంత్రాంగం..
మౌలిక వసతుల కల్పనలోచర్యలు చేపట్టాలని మున్సిపల్కార్యాలయం ముట్టడిరచిన సీపీఐ
సీపీఐ జిల్లాకార్యదర్శి ఎస్కె.సాబీర్పాషా
పాల్వంచ : సమస్యలతో ప్రజల సతమతమవుతుంటే కనీసం అధికారులు స్పందించరాని సిపిఐ జిల్లాకార్యదర్శి ఎస్కె.సాబీర్పాషా ప్రశ్నించారు. పట్టణంలోని మంచినీటి శాశ్వత పరిష్కారం చూపించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక చండ్రరాజేశ్వరరావుభవనం నుండి బుధవారం ప్రదర్శన...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...