అన్ని వర్గాల ప్రజలను భాష యాసలతో ఆకట్టుకుంటు ప్రచారం
అసద్కు, అక్బర్కు ముచ్చేచెమటలు పట్టిస్తున్న వీరనారి
ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా బిజెపి స్టాటజీ
ఓటమి ఎరుగని ఎంఐఎంకు మాధవీ లత సవాల్
అంతుచిక్కని వ్యూహాలతో పాతబస్తీలో బిజెపి పాగా..!
బిజెపి దెబ్బకు తొలిసారి ప్రచారం చేస్తున్న ఎంఐఎం
భాగ్యనగర్ గడ్డ నా అడ్డా అంటూ లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపిన...
కీలక ప్రకటన చేసిన ఓవైసీ..
పాత బస్తీలో మహిళా బ్యూటీషియన్ ట్రైనింగ్ కార్యక్రమం..
మహిళలు ప్రతిరంగంలో ముందుకు రావాలని పిలుపు..
హైదరాబాద్ : చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బర్ ఉద్దీన్ ఓవేసి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్ల గూడ…లోని కేజీ టూ పీజీ క్యాంపస్ లో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బర్ ఉద్దీన్ ఓవైసి తన...
మీరు ఏ దేశానికి భక్తులు..పాకిస్తాన్ కా..? ఆఫ్గనిస్తాన్ కా.. ?
మీకసలు జనగణమన, వందేమాతరం ఆలపించడం తెలుసా.. ?
ఇదే నా సవాల్.. మీరు దేశభక్తులైతే భాగ్యలక్ష్మీ వద్ద ఆలపించే దమ్ముందా.. ?
దాడులకు యత్నించిన మజ్లిస్ నాయకులపై పోలీసులెందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలపైనే ఉల్టా కేసులు పెట్టి సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారు?
దారుస్సలాం...
బస్తి వాసులు ప్రశ్నిస్తే ..రౌడీలతో బెదురింపులు
బల్దియాకు ఫిర్యాదు చేస్తే.. డోంట్ కేర్
కార్పొరేటర్ కు ఫిర్యాదు చేస్తే.. బిజీ బిజీ
పోలీసుల వద్దకు వెళితే.. మాకు సంబంధం లేదంటున్నారు
ఎవరికి చెప్పుకోవాలో అయోమయ పరిస్థితుల్లో చర్మహాల్ బస్తి ప్రజలు
హైదరాబాద్ పాతబస్తీలో ఏది జరిగినా అది అందరికీ వింతగా కనబడుతుంది. ఆలాంటి విచిత్రమే మళ్ళీ ఒకటి తెరపైకి వచ్చింది. వివరాల్లోకి...
పాతబస్తీలో వివిధ శాఖల్లో ప్రభుత్వాధికారులు పని చెయ్యాలంటే కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ ఓ వర్గ రాజకీయ నాయకుల ఒత్తిడి మరోపక్క భూకబ్జా మాఫియా. ఈ ఇద్దరి మధ్య నలుగుతున్న ప్రభుత్వధికారుల మానసిక వేదన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖ అధికారులపై భూ మాఫియా అక్రమ పనుల...
తమలోని ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న చిన్నారులు..
హైద్రాబాద్ పాతబస్తీ లోని ఉప్పుగూడలో అఖిల డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన నాట్య కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది.. చిన్నారుల ప్రదర్శన చూసి అందరూ అనిర్వచనీయ ఆనందానికి లోనైయ్యారు.. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ చిన్నారులను ఆశీర్వదించి, అభినందించారు.. మున్ముందు మరిన్ని ప్రదర్శనలతో రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని, భారతీయ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...