కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన పోలీస్ కమిషనర్
క్రైమ్ రేటు తగ్గించే విధంగా సమన్వయంతో విధులు నిర్వహించాలి
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి
గజ్వేల్ : విధి నిర్వహణలో అధికారులు పోటీపడి విధులు నిర్వహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు, బుధవారం కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్...
నేడు సీఎంగా ప్రమాణ చేయనున్న రేవంత్!
డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకి అవకాశం
ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసిన కాంగ్రెస్ నేతలు..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) :...