Monday, May 13, 2024

notice

శ్రీశాంత్‌కు షాక్‌కు లీగల్‌ నోటీసులు జారీ

టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్‌ శ్రీశాంత్‌కు షాక్‌ తగిలింది. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌- ఎల్‌ఎల్‌సీ కమిషనర్‌ అతడికి లీగల్‌ నోటీసులు జారీ చేశారు. శ్రీశాంత్‌, టోర్నమెంట్‌లో ఆడుతూ తన కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించాడని అందులో పేర్కొన్నారు. గంభీర్‌పై ఆపోపణలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలను ఎల్‌ఎల్‌సీ తప్పుబట్టింది. ఆ వీడియోలు డిలీట్‌ చేస్తేనే అతడితో...

డీజీపీ అంజనీకుమార్‌ని సస్పెండ్‌ చేసిన ఈసీ

కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందే తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అంజనీ కుమార్‌తో పాటు ఇద్దరు అదనపు డీజీ లకు నోటీసులు జారీచేసిన ఈసీ.. రవి గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందే తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం అయ్యారు. డీజీపీ...

సిబిఐకి స్కిల్‌ కేసు విచారణ

ఉండవల్లి కేసుపై హైకోర్టులో విచారణ వాయిదా అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈకేసుపై బుధవారం హైకోర్టులో విచారణకు రాగా.. కొంత మందికి మాత్రమే నోటీసులు అందాయని మరి కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్‌ తరపున...

జగన్ బెయిల్ రద్దు పిటిషన్..

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్ విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై ఎంపీ రఘురామ రాజు సుప్రీకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం...

ఏపీ సీఎం కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్‌గా పరిశీలించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలుపై విచారణ చేపట్టింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి...

కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు రాజ‌స్థాన్ పోలీసులు నోటీసులు..

జైపూర్ : బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు రాజ‌స్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే వెల్ల‌డించారు. బ్యాంకు అకౌంట్ల‌తో పాటు ఆర్థిక లావాదేవీల‌కు చెందిన స‌మాచారాన్ని ఇవ్వాల‌ని రాజ‌స్థానీ పోలీసులు కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ రాజ‌కీయ క‌క్ష‌కు పాల్ప‌డిన‌ట్లు...

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..

నోటీసులు అందించిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. తీర్మానాన్ని ఆమోదించిన లోక్‌సభ స్పీకర్‌.. చర్చ తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడి.. మణిపూర్‌ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) బుధవారం నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆమోదించారు. స్పీకర్‌ ఇప్పుడు...

డిస్కౌంట్ స్కీం ప్రవేశపెట్టిన రైల్వే శాఖ..

సిటింగ్ ఏసీ బోగీల్లో తగ్గింపు ధరలు.. ఒక ప్రకటనలో తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ.. రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ...

సిడ్బీలో ఎక్స్‌పర్ట్ పోస్టులు..

ప్రొక్యూర్‌మెంట్ ఎక్స్‌పర్ట్, సీనియర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ సేఫ్‌గార్డ్ ఎక్స్‌పర్ట్, ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ సేఫ్‌గార్డ్ ఎక్స్‌పర్ట్, లీడ్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్, సీనియర్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ తదితర పోస్టుల భ‌ర్తీకి స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిడ్బీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌...

సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వండి.. ప్లీజ్.!

పెండింగ్ మిల్లర్లను దేపురిస్తున్న సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు.. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుని మిల్లుతో సహా 59 మిల్లర్లకు నోటీసులు.. 2021-22 రబీ సీజన్ గడువు ముగిసినా, సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వని తిరుమలగిరి మిల్లర్స్.. దాని విలువ 49 కోట్లు జిల్లా అధ్యక్షుని ఒక్క మిల్లు నుండే రావాల్సిన సి.ఎం.ఆర్ బకాయి 19 కోట్ల 91 లక్షలు.. పంట...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -