Saturday, May 4, 2024

new

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు..

తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జ‌స్టిస్‌గా జ‌స్టిస్ అలోక్ అర‌దే..! కేరళ, ఒరిస్సా, మణిపూర్, బొంబాయి, గుజరాత్‌ హైకోర్టులకు కూడా.. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టీస్‌లు రానున్నారు. తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కొలీజియం ఇద్దరు సీజేల పేర్లను సిఫార్సు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి జస్టీస్ అలోక్ అరదేను.. ఆంధ్రప్రదేశ్‌కు జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను...

జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్‌గా రోనాల్డ్ రోస్

తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీలు రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారిగా లోకేష్ కుమార్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ముషారఫ్ అలీ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త కమిషనర్ ను నియమించింది. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్...

చదువుల ఒత్తిడిని తగ్గించనున్న నూతన విద్యా విధానం

విద్యార్థులు సమగ్ర వికాసం పొందేలా కస్తూరి రంగన్ కమిటీ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం 2022 వ విద్యా సంవత్సరం నుండి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్రం ఘనంగా ప్రకటించింది.ఈ నూతన విధానంలో విద్యాహక్కు చట్టాన్ని మూడు నుంచి 18 ఏండ్ల వరకు విస్తరించడం, ప్రీ ప్రైమరీ విద్య కంపల్సరీ చేయడం, టీచర్...
- Advertisement -

Latest News

అమేఠీని వీడిన గాంధీ కుటుంబం

రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్‌ అమేథీలో కాంగ్రెస్‌ సన్నిహితుడు శర్మ పోటీ రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్‌ నామినేషన్లు రాయబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున...
- Advertisement -