ఇది వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీక..
పక్కలో బళ్లెంలా మారిన చైనా దూకుడును తగ్గించడానికి అందివచ్చిన అవకాశాలను భారత్ వినియోగించుకుంటున్నది. తనతో స్నేహపూర్వంగా ఉండే దేశాలకు సహాయం చేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా చైనా పొరుగు దేశమైన వియత్నాంకు యుద్ధ నౌక ఐఎన్ఎస్ కృపాణ్ను అందించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా 32...
ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదలైంది. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పర్మినెంట్ కమిషన్)మొత్తం ఖాళీలు: 30.. బ్రాంచ్లు: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్.. అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్-2023 పరీక్షలో ర్యాంక్ సాధించి ఉండాలి. వయస్సు: 2004, జూలై 2...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...