Monday, May 6, 2024

nara lokesh

ఏపీ సౌతిండియా బీహార్‌గా మారుతుంది : నారా లోకేష్‌

అమరావతి : ఏపీ సౌతిండియా బీహార్‌గా మారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గవర్నర్‌తో భేటీ అనంతరం లోకేష్‌ విూడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించామన్నారు. ఆధారాల్లేకుండా రోజుల తరబడి జైళ్లల్లో ఉంచుతున్నారన్నారు. 260 కేసులు సీనియర్‌ నేతలపై పెట్టారని.. టీడీపీ...

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అక్రమ కేసులో లోకేష్‌కు హైకోర్టులో భారీ ఊరట

అమరావతి :స్కిల్‌ డెవలప్‌మెంట్‌అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇవాళ ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్‌ కేసును హైకోర్టు క్లోజ్‌ చేసింది. దీంతో లోకేష్‌కు బిగ్‌ రిలీఫ్‌ దక్కినట్టయ్యింది. లోకేష్‌ను స్కిల్‌ కేసులోనిందితుడిగా తాము చేర్చలేదని...

రిమాండ్ రిపోర్ట్‌లో లోకేష్‌ పేరు..

ఏపీ స్కిల్ స్కాం కేసులో మరో ట్విస్ట్.. అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ కోర్డుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. 28 పేజీలతో చంద్రబాబు రిమాండ్‌ రిపోర్ట్‌ సమర్పించారు. అసలు స్కిల్‌ స్కామ్‌ ఎలా జరిగిందన్న విధానాన్ని సీఐడీ వివరించింది....

నారా లోకేష్ ను కలిసిన మంగళగిరి ముస్లింలు..

అమరావతి : మంగళగిరి పాతబస్టాండు వద్ద ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రంజాన్, బక్రీద్ పండుగల రోజున ప్రార్థనలు చేసుకోవడానికి స్థలాలు సరిపోవడం లేదని వెల్లడి.. స్మశాన వాటికకు కూడా స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. ప్రార్థన స్థలాలు, స్మశానం, కమ్యూనిటీ హాలు, షాదీఖానాల కోసం 5 ఎకరాల...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -