Friday, May 3, 2024

nampally

9 మంది దుర్మరణం

పండగ పూట భారీ అగ్ని ప్రమాదం నాంపల్లిలోని కెమికల్‌ గోడౌన్లో ఫైర్‌ యాక్సిడెంట్‌ ఐదు అంతస్తులకు వ్యాపించిన మంటలు మరో 8 మందికి తీవ్రంగా గాయాలు ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు నాలుగు ఫైరింజన్లతో రెస్క్యూ ఆపరేషన్‌ ఘటనకు కెమికల్‌ డ్రమ్ములే కారణం కీలక విషయాలు వెల్లడిరచిన ఫైర్‌ డీఐజీ గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్న కేటీఆర్‌ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా...

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం

9 మంది సజీవ దహనం.. బజార్ ఘాట్ లోని ఓ గోడౌన్ లో ఎగిసిపడ్డ మంటలు ఐదు అంతస్తులకు వ్యాపించడంతో లోపల చిక్కుకున్న కార్మికులు నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది ఘటనకు కెమికల్ డ్రమ్ములే కారణం కీలక విషయాలు వెల్లడించిన ఫైర్ డీఐజీ హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న...

చేపమందు పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి తలసాని..

హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :శుక్రవారం రోజు ఉదయం చేపల మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని గౌడ్ కుటుంబం, ప్రభుత్వ అధికారులు, బీ.ఆర్.ఎస్. పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్, ప్రేమ్ సింగ్...
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -