Tuesday, May 14, 2024

nampally railway station

పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్

నాంపల్లి స్టేషన్‌లో ప్రమాదం 10 మందికి గాయాలు నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను రైలు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రైలులోని 10 మంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆకస్మాత్తుగా జరిగిన పరిణామంతో పలువురు ప్రయాణికులు గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది....
- Advertisement -

Latest News

- Advertisement -