Wednesday, May 15, 2024

nagarjuna sagar

సాగునీటిని విడుదల చేసిపంట పొలాలను కాపాడాలి

రైతు సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌కు వినతి మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ కార్యదర్శి టి...

సాగర్‌ నీటి విడుదల ఆపండి

సాగర్‌ కెనాల్‌ వద్ద ఉద్రిక్తలు తొలగించాలి ఎపి ప్రభుత్వానికి కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు నల్గొండ : నాగార్జున సాగర్‌ రైట్‌ కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది. అక్కడ ఉద్రిక్తతలు తేవద్దని ఎపికి...

మరోమారు గెలుపు నాదే: నోముల భగత్‌

నాగార్జునసాగర్‌ : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదని బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ అన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఈసారి కూడా గెలుపు తనదేనని దీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పాలనలోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌...

వైభవోపేత పుణ్యక్షేత్రం – యతితపోస్తల దత్తక్షేత్రం..

నాగార్జునసాగర్ ఎత్తిపోతల వద్ద దట్టమైన అడవుల్లో వెలసినమధుమతి సమేత ఏకముఖి శ్రీ దత్తాత్రేయ స్వామి. నిత్యం యతిలు తపస్సు చేసుకునే స్థలం యతితపోస్తలం..ఇప్పుడు ఎత్తిపోతల గా ప్రసిద్ధం. ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ పట్టించుకుంటే, భక్తులకు కావలసినకనీస అవసరాలు ఏర్పడతాయి. ఇక్కడి భక్తుల్లో దాదాపు 95 శాతం పైగా బంజారా భక్తులే..వారి అత్యంత నిష్ఠ భక్తితో స్వామివారిని ప్రసన్నం...

బుద్ధవనం అంతర్జాతీయ పర్యాటక కేంద్రం..

బుద్ధవనం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుతాను.. గగన్ మాలిక్, ప్రముఖ బాలీవుడ్ నటుడు.. అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వథీ పార్క్ బుద్ధవనంలోని ప్రత్యేకతలు తనను ఎంతగానో అనట్టు కూనయని బుద్ధవనం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుతానని బాలీవుడ్ సినీ నటుడు గగన్ మాలిక్ అన్నారు.. నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనాన్ని ఆయన గురువారం నాడు సందర్శించారు.....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -